ద్వాదశ జ్యోతిర్లింగాలు

Posted by Nallagatlasrinivas

ద్వాదశ జ్యోతిర్లింగాలు...
కైలాసంలో కొలువైన మహా శివుడు తన భక్తుల కోర్కెలు తీర్చేందుకు భూమిపై
"ద్వాదశ జ్యోతిర్లింగాల్లో
"కొలువై ఉన్నాడని శైవపురాణం పేర్కొంటోంది.
ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శిస్తే కోరిన కోర్కెలు తీరడంతో పాటు జన్మ
సార్థకత ఏర్పడుతుందనేది నమ్మకం.

ఇంతటి మహత్యం కలిగిన "ద్వాదశ జ్యోతిర్లింగాలు"
దేశం మొత్తం మీద 12 ప్రదేశాల్లో కొలువై ఉన్నాయి.

ఈ ప్రదేశాల్లో కొలువైన ఆ పరమశివుడు భక్తుల ప్రార్ధనలు
ఆలకించి వారికి ముక్తిని ప్రసాదిస్తాడని ప్రతీతి.

ద్వాదశ జ్యోతిర్లింగాలు...

సౌరాష్ట్రలోని సోమనాథుడు,

శ్రీశైలంలోని మల్లికార్జునుడు,
ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు,
శివపురిలోని ఓంకారేశ్వరుడు ,
వారణాసిలోని కాశీవిశ్వేశరుడు,
దేవఘర్‌లోని వైద్యనాథుడు,
కేదారనాథ్‌లోని కేదారేశ్వరుడు,
ద్వారకలోని నాగేశ్వరుడు,
ఔరంగాబాద్‌లోని ఘృష్ణేశ్వరుడు,
నాసిక్‌లోని త్రయంబకేశ్వరుడు,
రామేశ్వరంలోని రామేశ్వరుడు,
మంచార్‌లోని భీమశంకరుడు దేవాలయాలను ద్వాదశ జ్యోతిర్లింగ
క్షేత్రాలుగా పేర్కొంటారు.
పైన పేర్కొన్న 12 జ్లోతిర్లింగ క్షేత్రాలను దర్శిస్తే జన్మ సార్థకం అవుతుందని శైవ భక్తుల విశ్వాసం.


---------------శ్రీశైలం------------


0 comments:

Post a Comment